Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి.. రోజుకు రూ.లక్షే

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:25 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి పలు రకాల యాప్స్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు డబ్బులు వెంటనే పంపించుకోవచ్చు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి ఉంటుంది. 
 
మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా ఒక రోజులో రూ.లక్ష వరకు మాత్రమే పంపొచ్చు. అలాగే రోజుకు 10 వరకు లావాదేవీలను మాత్రమే నిర్వహించడానికి వీలుంటుంది. రెండింటిలో ఏ లిమిట్ దాటినా డబ్బులు పంపడానికి వీలుండదు. తర్వాత రోజు వరకు ఆగాల్సిందే. 
 
గూగుల్ పే కూడా యూపీఐ ఆధారంగానే పనిచేస్తుంది. అందువల్ల యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గూగుల్‌ పేకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా బ్యాంక్ ప్రాతిపదికన ఒకేసారి యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపొచ్చనే అంశం మారుతుంది. ఫోన్‌పేకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments