Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:58 IST)
కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసింది. 
 
వీక్షకులను ఆయన ఖాతా కనిపించినప్పటికి పోస్ట్ పెట్టడానికి మాత్రం వీలుకాలేదు. విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట అకౌంట్ పునరుద్ధరించారు. అయితే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ పోస్ట్ చెయ్యలేదని మంత్రి సిబ్బంది చెబుతున్నారు.
 
ఇక ఇదిలా ఉంటే ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం పీక్స్ చేరినట్లు తెలుస్తుంది. గతంలో ఉపరాష్ట్రపతి ట్విట్టర్ గ్రీన్ టిక్ తొలగించిన ట్విట్టర్, శుక్రవారం ఏకంగా ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసింది. అయితే దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ విషయంపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ట్విట్టర్ తనకు ఎటువంటి నోటీసులు లెవ్వలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments