Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:58 IST)
కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసింది. 
 
వీక్షకులను ఆయన ఖాతా కనిపించినప్పటికి పోస్ట్ పెట్టడానికి మాత్రం వీలుకాలేదు. విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట అకౌంట్ పునరుద్ధరించారు. అయితే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ పోస్ట్ చెయ్యలేదని మంత్రి సిబ్బంది చెబుతున్నారు.
 
ఇక ఇదిలా ఉంటే ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం పీక్స్ చేరినట్లు తెలుస్తుంది. గతంలో ఉపరాష్ట్రపతి ట్విట్టర్ గ్రీన్ టిక్ తొలగించిన ట్విట్టర్, శుక్రవారం ఏకంగా ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసింది. అయితే దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ విషయంపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ట్విట్టర్ తనకు ఎటువంటి నోటీసులు లెవ్వలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments