Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే తొలిసారి జియో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (23:07 IST)
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో, రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాఫైబర్ సేవను జియో స్పేస్‌ఫైబర్ ఆవిష్కృతమైంది. యోస్పేస్‌ ఫైబర్‌గా పిలుస్తున్న ఈ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రిలయన్స్‌ జియో విజయవంతంగా ప్రదర్శించింది.
 
కొత్త జియో స్పేస్‌ఫైబర్ సేవ భారతదేశంలోని మునుపు అందుబాటులో లేని భౌగోళిక ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ సేవ అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. జియో స్పేస్‌ఫైబర్ ఇప్పుడు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో అందుబాటులో ఉంది. జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల మంది కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ లైన్‌, వైర్‌లెస్‌ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments