లింగ భైరవి ఆలయంలో పూజారిగా మారిన విదేశీ వనిత

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (22:38 IST)
Bhiragini
ఓ విదేశీ వనిత భారత దేశంలో అడుగు పెట్టి.. ఓ ఆలయంలో పూజారిగా మారింది. తమిళనాడు కోవైలోని లింగ భైరవి ఆలయంలో ఓ విదేశీ వనిత పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆ మహిళ క్రిస్టియన్, విదేశీయురాలు. ఆమె పేరు హనీ. 
 
ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, తన కుటుంబాన్ని విడిచి హిందూ ఆలయానికి పూజారిణిగా విధులను నిర్వహిస్తుంది. 
 
లెబనాన్‌కి చెందిన భైరాగిణి అని పిలువబడే హనీనే గ్రాఫిక్ డిజైనింగ్ చదివి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసేది. హనీ పేరును భైరాగిణిగా మార్చుకుంది. 
 
2009 నుంచి ఫుల్ టైమ్ వాలంటీర్‌గా వచ్చి భారతదేశానికి వచ్చి 14 సంవత్సరాలు అయింది. సద్గురు మార్గదర్శకత్వంలో లింగ భైరవి దేవి ఆలయంలో పూజారిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments