Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jio: రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. రోజుకు 2.5 జీబీ డేటా-200 రోజుల వ్యాలిడిటీ

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (19:57 IST)
రిలయన్స్ జియో కొత్త ఏడాదిని పురస్కరించుకుని రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా అవసరమైన వారికి ఈ ప్లాన్ చాలా బెస్ట్. ఈ ప్లాన్ గడువు రేపు అంటే జనవరి 31తో ముగియనుంది. ఈ ప్లాన్ ద్వారా 200 రోజుల వ్యాలిడిటీ, 500 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తుంటుంది. అందులో భాగంగా న్యూ ఇయర్ పురస్కరించుకుని కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. 
 
స్పెషల్ ప్లాన్ కావడంతో జనవరి 31తో ముగియనుంది. రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అది కూడా హైస్పీడ్ డేటా. ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారికి ఇది చాలా అవసరం. ఈ రెండింటితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments