Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో సంచలనం : రూ.600కే అన్ని సేవలు

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:54 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి నాందిపలుకనుంది. ప్రతి యేడాది ఆ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశంలో తమ యూజర్లకు ఓ శుభవార్త చెబుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. కేవలం రూ.600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. 
 
అయితే, ఓఎస్టీ డివైస్ కోసం రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద వసూలు చేస్తారు. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments