వాన్‌పిక్ భూముల స్కామ్ : నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:18 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలో అరెస్టు అయ్యారు. విహారయాత్రకు వెళ్లిన ఆయన్ను సెర్బియా పోలీసులు అరెస్టు చేశారు. వాన్‌పిక్ భూముల కుంభకోణం కేసులో రస్ అల్ ఖైమా కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 
 
వాన్ పిక్ భూముల వాటాల విషయంలో రస్ అల్ ఖైమాకు, నిమ్మగడ్డకు విభేదాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సెర్బియాకు విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను రస్ అల్ ఖైమా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments