ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (17:19 IST)
Mi 10S
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. షియోమీ ఎంఐ టెన్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. 108ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేకత.
 
8GB+128GB వేరియంట్‌ Mi 10 ఫోన్‌ ప్రారంభ ధర సుమారు 36,900గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB, 12GB + 256GB మోడళ్ల ధరలు వరుసగా రూ.39,200, రూ.42,500గా ఉండనున్నాయి. 
 
ఈ ఫోన్‌ బ్లూ, బ్లాక్‌, వైట్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ఎంఐ 10ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎంఐయూఐ 12పై నడుస్తుంది. భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మి 10 ఎస్ నలుపు, నీలం, తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ శుక్రవారం, మార్చి 12 నుండి ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments