ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:34 IST)
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూప్ టాక్ లేదా గ్రూప్ కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఒక కొత్త అప్లికేషన్‌ని అందించనుంది.


ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. 
 
లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో జోడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ యాప్‌ని అతి త్వరలో జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments