Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంటీనాపై కొండచిలువ.. నోటివద్ద పక్షి.. పైథాన్ పాట్లు చూడతరమా? (Video)

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:33 IST)
కొండచిలువ (పైథాన్).. దీని చూస్తేనే వళ్లు జలదరించిపోతుంది. పైగా, ఇది మనుషులు, జంతువులు, పక్షులు.. ఇలా దేన్నైనా మింగేస్తుందన్న పేరుంది. తన నోటికి ఏది దొరికినా దాన్ని వదలకుండా మింగేయగలదు. ఇందుకోసం ఎన్నో సాహసాలూ చేస్తుంది. ఒక్కోసారి తన కంటే పెద్ద జంతువులను కూడా మింగేందుకు ప్రయత్నిస్తుంది. 
 
తాజాగా ఓ కొండచిలువ కూడా ఇలాగే ఓ పక్షిని మింగేయబోయింది. పక్షి చూస్తే కాస్త పెద్దగానే ఉంది. అది తన నోటికి చిక్కడంలేదు. ఓ ఇంటిపైన ఉన్న టీవీ యాంటీనా మీద ఉన్న ఆ పక్షిని ఏదో విధంగా పట్టేసి చంపేసింది. కానీ, దాన్ని మింగడానికి తెగ ఆయాస పడింది. అదిదాన్ని మింగడం కోసం పడుతున్న పాట్లు చూసిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments