Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశానికి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:47 IST)
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు భారత తగిన రీతిలో గుణపాఠం నేర్పుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒత్తిడి తెస్తూనే మరోవైపు, వాణిజ్యపరంగా దెబ్బకొడుతోంది. దీంతో చైనా కంపెనీలు భారత్‌లో నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఫలితంగా తమ దేశానికి వెళ్లిపోతున్నాయి. 
 
భారత మార్కెట్‌లో ఉన్న దేశీయ కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. ఒకపుడు యధేచ్చగా భారత చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీల ఆటలు ఇపుడు సాగడం లేదు. పన్నుల కట్టలేకపోతున్నాయి. దీనికితోడు హవానా నగదు చెలామణి బాగా తగ్గిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌కు టాటా చెప్పేస్తున్నాయి. 
 
పనిలోపనిగా తమ వ్యాపార కార్యకలాపాలకు అనువైన దేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను వీడే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇపుడు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments