Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది.. క్యాష్ బ్యాక్ కూడా..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (13:33 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది. రీఛార్జ్ చేసే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ వినియోగదారులకు రిఛార్జ్ చేసే ఆఫర్లపై క్యాష్ బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇదేవిధంగా బీఎస్ఎన్ఎల్ కూడా తన కస్టమర్లకు రీఛార్జ్‌లపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఫలితంగా కస్టమర్లు ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు రీఛార్జ్ చేసుకుంటే.. నాలుగు శాతం ఆఫర్ ప్రకటించింది. ఇంకా బీఎస్ఎన్ఎల్ 2.0.46 అప్‌డేట్ కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకా ఈ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments