Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది.. క్యాష్ బ్యాక్ కూడా..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (13:33 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది. రీఛార్జ్ చేసే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ వినియోగదారులకు రిఛార్జ్ చేసే ఆఫర్లపై క్యాష్ బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇదేవిధంగా బీఎస్ఎన్ఎల్ కూడా తన కస్టమర్లకు రీఛార్జ్‌లపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఫలితంగా కస్టమర్లు ఇతర బీఎస్ఎన్ఎల్ నెంబర్లకు రీఛార్జ్ చేసుకుంటే.. నాలుగు శాతం ఆఫర్ ప్రకటించింది. ఇంకా బీఎస్ఎన్ఎల్ 2.0.46 అప్‌డేట్ కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకా ఈ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments