Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ వాడకుండా వస్తే పిజ్జా ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (12:58 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఓ పిజ్జా షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ లేకుండా షాపుకు వెళ్ళి తింటే.. పిజ్జా ఫ్రీ అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, కాలిఫోర్నియా ప్రావిన్స్‌లోని ప్రెరెస్నో నగరంలోని పిజ్జా సెంటర్.. తమ సంస్థకు వచ్చే భుజించే కస్టమర్లకు.. అదీ స్మార్ట్ ఫోన్ లేకుండా తినే వారికి పిజ్జా ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. 
 
టీమ్‌గా వచ్చే కస్టమర్లలో నలుగురైనా సెల్ ఫోన్ ఉపయోగించకుండా వుంటేనూ పిజ్జా ఉచితం అని తెలిపింది. ఈ షాపుకు వెళ్లే కస్టమర్లు వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్లను రిసెప్షన్ల‌లోనే ఇచ్చేయడం చేయాలట. ఈ స్మార్ట్‌ఫోన్ వాడకంతో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందని.. స్మార్ట్ ఫోన్స్  లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుందని సదరు పిజ్జా సంస్థ వెల్లడిస్తోంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments