Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. ఐపీఎల్ వచ్చేస్తోందా.. జడుసుకుంటున్న ఇషాంత్ శర్మ సతీమణి

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:16 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. దీంతో చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటి రూపాయలకు వేలం ద్వారా కొనుగోలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో.. ఇషాంత్ శర్మ సతీమణి ప్రతిమా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఓ ఫ్యాన్ ఈ మ్యాచ్‌ టిక్కెట్లు కావాలని వేధించాడని.. ప్రపంచమే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే.. సంతోషంగా వుంటుందని.. కానీ తమకు ఇలాంటి వారితో భయమేస్తుందని వెల్లడించింది. 
 
ఇంకా అయ్యబాబోయ్ ఐపీఎల్ వచ్చేస్తుందా.. అని భయపడిన సందర్భాలున్నాయని ఇషాంత్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తన ఫాలోవర్స్ ఐపీఎల్ టిక్కెట్ల కోసం ట్రోల్ చేస్తున్నారని.. తాను ఐపీఎల్ టిక్కెట్లను పేటీఎమ్‌లో పొందాల్సిన సూచిస్తున్నానని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments