బయో బబుల్స్ ఐడియా ఇచ్చింది ధోనీనే.. సీఎస్కే సీఈవో

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:26 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని  సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తనకు ఈ క్యాంప్ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే ధోనీ మాత్రం క్యాంప్ నిర్వహించాలని సూచించాడని చెప్పారు. 
 
ధోనీ చాలా స్పష్టంగా అభిప్రాయం చెప్పడంతో తన అనుమానాలు పటాపంచలైపోయాయని తెలిపారు. 'సర్.. మేము గత నాలుగైదు నెలలుగా క్రికెట్ ఆడలేదు. అలాగే దుబాయి వెళ్లాక బయో బబుల్స్‌లో ఉండాలి. అది ఆటగాళ్లకు చాలా కొత్త అనుభవం.
Bio Bubble


అదే చెన్నైలోనే ఈ అనుభవాన్ని అలవాటు చేస్తే, దుబాయి వెళ్లాక ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ధోనీ మెసేజ్ చేశాడట. దీంతోనే చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు విశ్వనాథన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

తర్వాతి కథనం
Show comments