Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (16:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
 
ఈనేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మోహిత్ శర్శ స్థానంలో అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
 
రెండు జట్లు ఆడిన తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్నాయి. పంజాబ్ జట్టులో క్రిస్‌గేల్.. కోల్‌కతా టీమ్‌లో ఆండ్రీ రసెల్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈడెన్‌లో సుడిగేల్ తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

తర్వాతి కథనం
Show comments