Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకపై సోషల్ మీడియాపై నిషేధం - వ్యతిరేకించిన మంత్రి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (13:05 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునిపోయేలా చేసింది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కార్యక్రమాలకు నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. 
 
తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిషేధంపై అధికార పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖామంత్రి నమల్ రాజపక్స‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని, అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments