Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ ప్రయాణాలపై యూఏఈ కీలక నిర్ణయం : నేటి నుంచి అనుమ‌తి

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (09:41 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తు.. కీలక నిర్ణయం తీసుకుంది.

ప్ర‌భుత్వం అనుమ‌తి పొంది.ఎంపిక కాబ‌డిన పౌరులు, నివాసితుల‌ను కొన్ని గమ్యస్థానాలకు వెళ్లడానికి యూఏఈ అనుమ‌తించ‌నుంది. జ‌ర్నీ స‌మ‌యంలో ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నియంత్ర‌ణకు సంబంధించిన‌ నియమ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.

ఈ మేర‌కు సంయుక్తంగా విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మ‌రియు ఇంట‌ర్నెష‌న‌ల్ కోఆప‌రేష‌న్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఈఎంఏ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments