Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోర్డాన్‌లో టాక్సిగ్ యాసిడ్ లీక్ - 12 మంది మృతి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (15:16 IST)
జోర్డాన్ దేశంలోని అఖ్వాబా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌ కిందపడటంతో ఈ పేలుడు జరిగింది. ఇందులో నుంచి టాక్సిక్ యాసిడ్ లీక్ కావడంతో కావడంతో దాన్ని పీల్చి 12 మంది చనిపోగా, 250 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరుగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
అఖ్వబా పోర్టులో ట్యాంకులను నౌకల్లో లోడింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ షిప్ కిందపడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
 
ఇది క్లోరిన్ వాయువుగా గుర్తించారు. దీన్ని పీల్చడం వల్ల 12 మంది ప్రాణాలు విడిచారు. మరో 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలోనే క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments