Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోర్డాన్‌లో టాక్సిగ్ యాసిడ్ లీక్ - 12 మంది మృతి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (15:16 IST)
జోర్డాన్ దేశంలోని అఖ్వాబా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌ కిందపడటంతో ఈ పేలుడు జరిగింది. ఇందులో నుంచి టాక్సిక్ యాసిడ్ లీక్ కావడంతో కావడంతో దాన్ని పీల్చి 12 మంది చనిపోగా, 250 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరుగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. 
 
అఖ్వబా పోర్టులో ట్యాంకులను నౌకల్లో లోడింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ షిప్ కిందపడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
 
ఇది క్లోరిన్ వాయువుగా గుర్తించారు. దీన్ని పీల్చడం వల్ల 12 మంది ప్రాణాలు విడిచారు. మరో 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలోనే క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments