Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 77 మంది వలసదారుల మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:59 IST)
పొట్టకూటి కోసం సిరియా దేశానికి వలస వెళుతున్న కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ ఒకటి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది జలసమాధి అయ్యారు. 
 
లెబనాన్ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. దీంతో పొరుగు దేశాలకు ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 150 మందితో సిరియా బయలుదేరిన ఓ పడవ ఒకటి సిరియా తీరానికి చేరుకోగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది చనిపోయారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి వుంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను ప్రాణాలతో రక్షించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మంచి ఎక్కడ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments