Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 77 మంది వలసదారుల మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:59 IST)
పొట్టకూటి కోసం సిరియా దేశానికి వలస వెళుతున్న కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ ఒకటి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది జలసమాధి అయ్యారు. 
 
లెబనాన్ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. దీంతో పొరుగు దేశాలకు ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 150 మందితో సిరియా బయలుదేరిన ఓ పడవ ఒకటి సిరియా తీరానికి చేరుకోగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది చనిపోయారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి వుంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను ప్రాణాలతో రక్షించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మంచి ఎక్కడ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments