Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 25మంది మృతి..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (19:14 IST)
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది.

మార్కెట్ జరుగుతుండగా.. రద్దీలోని ప్రజలే లక్ష్యంగా పేలుడుకు పాల్పడినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ బాంబు దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. సునీ, షిజా తెగలకు మధ్య జరుగుతున్న విబేధాలే ఈ దాడికి కారణమని అధికారులు చెప్తున్నారు. షిజా తెగకు చెందిన మసీదుకు దగ్గర్లోనే ఈ దాడి జరిగింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌కు సమీపంలో ఈ దాడి జరిగినట్లు భద్రతా దళ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments