Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి అత్యంత దగ్గరగా అరుదైన ఆకుపచ్చ తోకచుక్క

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:44 IST)
Rare Green
అరుదైన ఆకుపచ్చ తోకచుక్క 50,000 సంవత్సరాలలో భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. అమెరికా అంతరిక్ష అన్వేషకులు ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమిని సమీపిస్తున్నట్లు గతేడాది మార్చిలో కనుగొన్నారు. నాసా అరుదైన ఆకుపచ్చ తోకచుక్కకు C/2022 E3 (ZTM) అని పేరు పెట్టింది. 
 
ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం కొనసాగించారు.  ఫిబ్రవరి 2 న ఆకుపచ్చ తోకచుక్క భూమికి చాలా దగ్గరగా వెళుతుంది. ఈ తోకచుక్కను పగటిపూట బైనాక్యులర్ల ద్వారా, రాత్రిపూట కంటితో చూసే అవకాశం ఉందన్నారు. తోకచుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుందని అంచనా. ఇది 50,000 సంవత్సరాలలో భూమికి దగ్గరగా ఉన్న తోకచుక్క. 
 
ఈ తోకచుక్క 50,000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ మానవుల కాలంలో భూమికి దగ్గరగా వచ్చిందని చెబుతారు. అరుదైన ఆకుపచ్చ కామెట్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను కలిగి ఉంటుంది. ఇది సౌర వ్యవస్థ ద్వారా బయటి ప్రాంతాల గుండా వెళుతుంది. అందుకే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుదీర్ఘ ప్రయాణం పడుతుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments