Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి అత్యంత దగ్గరగా అరుదైన ఆకుపచ్చ తోకచుక్క

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:44 IST)
Rare Green
అరుదైన ఆకుపచ్చ తోకచుక్క 50,000 సంవత్సరాలలో భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. అమెరికా అంతరిక్ష అన్వేషకులు ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమిని సమీపిస్తున్నట్లు గతేడాది మార్చిలో కనుగొన్నారు. నాసా అరుదైన ఆకుపచ్చ తోకచుక్కకు C/2022 E3 (ZTM) అని పేరు పెట్టింది. 
 
ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం కొనసాగించారు.  ఫిబ్రవరి 2 న ఆకుపచ్చ తోకచుక్క భూమికి చాలా దగ్గరగా వెళుతుంది. ఈ తోకచుక్కను పగటిపూట బైనాక్యులర్ల ద్వారా, రాత్రిపూట కంటితో చూసే అవకాశం ఉందన్నారు. తోకచుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుందని అంచనా. ఇది 50,000 సంవత్సరాలలో భూమికి దగ్గరగా ఉన్న తోకచుక్క. 
 
ఈ తోకచుక్క 50,000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ మానవుల కాలంలో భూమికి దగ్గరగా వచ్చిందని చెబుతారు. అరుదైన ఆకుపచ్చ కామెట్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను కలిగి ఉంటుంది. ఇది సౌర వ్యవస్థ ద్వారా బయటి ప్రాంతాల గుండా వెళుతుంది. అందుకే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుదీర్ఘ ప్రయాణం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments