నేడు నారావారి పల్లెకు చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబ సభ్యులు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతియేటా సంక్రాంతి సంబరాలను స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకల్లో ఆయన వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఇందుకోసం చంద్రబాబు, బాలయ్యలు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు స్వగ్రామమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వస్తుంటారు. ఈ యేడాది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కుటుంబ సమేతంగా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వారు నారావారి పల్లెకు రాత్రి 8 గంటలకు చేరుకుంటారు. 
 
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, బావమరిది నందమూరి రామకృష్ణ దంపతులు, వది లోకేశ్వరి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రానికి నారావారి పల్లెకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు చంద్రబాబు విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంటికి వెళతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండే చంద్రబాబు ఈ నెల 15వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments