Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగోలో రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (15:49 IST)
అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో తీవ్రమైన మంచు, చలిగాలులు వీస్తున్నాయని, వాటి ధాటికి చికాగో నగరంలోని వాతావరణం మైనస్ 50 డిగ్రీలుగా నమోదు అయ్యిందని తెలిసిందే. అయితే రవాణా మార్గాలు అన్నీ మూసుకుపోయాయి. మరో పక్క మంచు విపరీతంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 
 
తీవ్రమైన మంచు ప్రభావంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌లు మంచులో కుచించుకుపోతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండడం కోసం చికాగో అధికారులు రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు. 
 
ఇనుప పట్టాలు గడ్డ కట్టకుండా ఉంచేందుకు ప్రయత్నాలలో భాగంగా మెట్రా కమ్యూటర్ రైల్ ఏజెన్సీ అధికారులు రైల్వే లైన్‌లకు నిప్పు పెడుతున్నారు. పట్టాలపై బోల్టులు ఊడిపోకుండా, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments