Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో వంటనూనెలు: బిక్కచచ్చిపోతున్న పాకిస్తాన్ ప్రజలు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (23:03 IST)
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికి పతనం దిశగా వెళుతోంది. అక్కడ తాజాగా వంట నూనె ధరలు ప్రజలకు షాకిస్తున్నాయి. వంట నూనె, నెయ్యి ధరలను లీటరు ఒక్కింటికి ఏకంగా రూ. 213, రూ. 208 పెంచడంతో వాటి ధరలు ఏకంగా రూ. 605, రూ. 555కి చేరాయి. పెరిగిన వంట నూనె ధరలు నిన్నటి నుంచి అమలు లోకి వచ్చాయి. దీనితో జనం లబోదిబోమంటున్నారు.

 
ఇప్పటికే పెట్రోల్, ఏటీఎం సెంటర్లలో కరెన్సీ నిండుకున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ వంటనూనెల కోసం ఇండోనేసియా, మలేసియాల పైనే ఆధారపడుతోంది. వంటనూనె తయారీదారులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 2 బిలియన్ రూపాయల మేర పేరుకుపోవడంతో వారు నూనెలను పంపేందుకు ససేమిరా అంటున్నారట. మొత్తమ్మీద పాకిస్తాన్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments