Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో బద్ధలైన అతిపెద్ద అగ్నిపర్వతం : 13 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:12 IST)
ఇండోనేషియా దేశంలోని జావాలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒకటి ఆదివారం బద్ధలైంది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. ఈ అగ్నిప్రమాదం బద్ధలుకావడంతో అందులో నుంచి లావా ఏరులైపారుతోంది. సమీప గ్రామాల్లోకి లావా ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో గ్రామస్తులంతా తమతమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, కోళ్లను పట్టుకుని పారిపోతున్నారు. ఈ అగ్నిపర్వతం సమీప గ్రామాలన్నీ పొగతో కమ్మేశాయి. 
 
ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలో 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నీ బూడిదతో కప్పేసి కనిపిస్తున్నాయి. ఈ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదుు, చర్చిలు, స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు తదితర చోట్ల ఆశ్రయం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments