Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని కాల్చి చంపిన దండగుడు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (14:12 IST)
ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. ఓ దండగుడు ఓ రాష్ట్ర గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. మృతుల్లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ రోయెల్ డగామో సహా మరో ఎనిమిది మంది ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి ఆదివారం మట్టుబెట్టారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు దుండగులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, అస్టాల్ రైఫిళ్లు చేతబట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని తన ఇంటిలో ప్రావిన్షియల్ లీడర్ గ్రామస్థులతో సమావేశమైనపుడు ఉన్నట్టుండి అక్కడకు వచ్చిన ముష్కరులు తుపాకీలతో రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments