Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని కాల్చి చంపిన దండగుడు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (14:12 IST)
ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. ఓ దండగుడు ఓ రాష్ట్ర గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. మృతుల్లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ రోయెల్ డగామో సహా మరో ఎనిమిది మంది ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి ఆదివారం మట్టుబెట్టారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు దుండగులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, అస్టాల్ రైఫిళ్లు చేతబట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని తన ఇంటిలో ప్రావిన్షియల్ లీడర్ గ్రామస్థులతో సమావేశమైనపుడు ఉన్నట్టుండి అక్కడకు వచ్చిన ముష్కరులు తుపాకీలతో రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments