Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి వేగంలో మార్పులు... విమానంలో కుదుపులు.. ప్రయాణికుడు మృతి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (13:44 IST)
గగనతలంలోని గాలి వేగంలో ఆకస్మికంగా మార్పులు (టర్బులెన్స్) చోటుచేసుకున్నాయి. దీంతో నింగిలో వెళుతున్న విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. ఈ టర్బులెన్స్ కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైనపుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతుంటారు. మిస్సోరీలోని కాన్‌క్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ విమానం కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్యాసింజర్లను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇపుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్.టి.ఎస్.బి... విమానంలో బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు పూర్తి విమరాలు తెలుసుకునేందుకు విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులను ప్రశ్నిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments