Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ షోలో డ్యాన్సర్లపై జారిపడిన ఎల్ఈడీ స్క్రీన్

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (13:25 IST)
Hong kong
లైవ్ షోలు జరిగేటప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా హాంకాంగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. 
 
హాంకాంగ్‌లోని ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ షోకోసం స్టేజ్‌పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
స్టేజ్‌పై డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్లుండి ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే తోటి డ్యాన్సర్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments