Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అవుతూ బురదలోకి జారుకున్న విమానం...

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (12:24 IST)
అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు వెళుతున్న విమానం ఒకటి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న బరుదలో జారుకునిపోవడంతో ఓ విమానం చక్రం బురదలో ఇరుక్కునిపోయింది. చక్రం బురదలో ఇరుక్కునిపోయిన ఫోటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ నిలిపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments