Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే రోజుల్లో విపరీతంగా కరోనా మరణాలు.. డబ్ల్యూ హెచ్ ఓ

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (12:22 IST)
రాబోయే రోజుల్లో కరోనా కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడబోతోంది. మృత్యువిలయం చేయబోతోంది. వచ్చే రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరగనుంది.

ఈ మేరకు రాయిటర్స్ పత్రిక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. మరో వారంలో కరోనా కేసులు 10మిలియన్ మార్క్ ను దాటబోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ మద్దతు ఉంటుందన్నారు. 
 
మరోవైపు  డబ్ల్యూహెచ్ ఓ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందన్నారు.  పరిస్థితులు అదుపులోకి రాలేదని, రాబోయే రోజుల్లో కరోనా కేసులతో పాటు ..వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని చెప్పారు. 
 
కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి రిలాక్స్ అవుతున్నాయన్నారు. సాధారణ స్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ జనరల్ డైరెక్టర్  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments