Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో నేను గెలిచా, బైడెన్ మోసం చేసారు, సుప్రీంకోర్టుకెళ్తా: ట్రంప్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (14:30 IST)
అమెరికా ఎన్నికల్లో తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తెల్లవారు జామున ప్రకటించుకుని అందరికీ షాకిచ్చారు. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ వుండగానే ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
 
ట్రంప్ మాట్లాడుతూ... తన ప్రత్యర్థి జో బైడెన్, డెమొక్రాట్లు "మోసం" చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయనీ, దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. "మేము గెలవబోతున్నాం, వాస్తవానికి, మేము ఇప్పటికే గెలిచాము" అని ట్రంప్ తెల్లవారుజామున 2.30 గంటలకు వైట్ హౌస్ నుండి అసాధారణ ప్రసంగంలో అన్నారు.
 
"మేము అనేక ఇతర రాష్ట్రాల్లో గెలిచాము. మేము దానిని ప్రకటించబోతున్నాము. ఐతే మా గెలుపును అడ్డుకుంటూ ఓ మోసం అక్కడ జరిగింది. అమెరికన్ ప్రజలపై ఆ మోసం. మేము దీనిని జరగనివ్వము" అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments