24 గంటల వ్యవధిలో కొత్తగా 5,642 పాజిటివ్‌ కేసులు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:21 IST)
కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా సైతం అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రష్యాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేల మార్క్‌ దాటింది. మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 52,763 మందికి వైరస్‌ సోకింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,642 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 456 మంది చనిపోయారు. 
 
మరోవైపు కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా 1,71,244 మంది మరణించారు. ఇందులో యూరప్‌లో మరణించినవారే 1,06,737 మంది ఉన్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల మృతిచెందిన వారిలో అమెరికాకు చెందినవారే అధికంగా ఉన్నారు.

ఈ మహమ్మారి వల్ల అగ్రరాజ్యంలో 42,364 మరణించారు. ఇటలీలో 24,114 మంది, స్పెయిన్‌లో 21,282 మంది, ఫ్రాన్స్‌లో 20,265 మంది, బ్రిటన్‌లో 16,509 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మొత్తం 185 దేశాల్లో విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 24,95,667 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,66,165 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. భారత్‌లో ఇప్పటివరకు 18985 కరోనా కేసులు నమోదుకాగా, 603 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments