కాలుజారి సముద్రంలో పడినా.. పది గంటల సేపు ఊపిరితో ఎలా వుండగలిగింది?

కాలు జారి సముద్రంలో పడిన ఓ మహిళ పది గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్‌లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (17:28 IST)
కాలు జారి సముద్రంలో పడిన ఓ మహిళ పది గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్‌లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బ్రిటన్‌కు చెందిన కేయ్ అనే మహిళ వున్నట్టుండి కాలుజారి సముద్రంలో పడిపోయింది. 
 
పడవ అంచున నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతుండగా కాలుజారి నీటిలో పడిపోయింది, ఆమె పడిపోవడాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు. మహిళ సముద్రంలో పడిన ప్రదేశం క్రొయేషియా తీరప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఉంది. వెంటనే వారు నేవీ అధికారులకు తెలియజేశారు. 
 
గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీరప్రాంత అధికారులు పీసీ-9 విమానంతో గాలింపు చేపట్టి యువతిని సురక్షితంగా రక్షించారు. ఇలా సముద్రంలో పడిన మహిళ పది గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడింది. అయితే, అంతసేపూ నీళ్లల్లో వున్నా ఆమె ప్రాణాలతో ఎలా బయటపడగలిగిందనే విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆమె కూడా ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments