Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ షాపుకు దారెటని అడిగితే కొట్టి చంపేశారు... ఎక్కడ?

ఢిల్లీలో దారుణం జరిగింది. సిగరెట్ షాపుకు దారి ఎటు అని అడిగిన ఇద్దరు యువకులను ఓ మద్యంబాబు చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుత

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (16:56 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. సిగరెట్ షాపుకు దారి ఎటు అని అడిగిన ఇద్దరు యువకులను ఓ మద్యంబాబు చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నవీన్, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి నవీన్ ఇంటికి రాహుల్ వచ్చాడు. వీరిద్దరూ కలిసి రాత్రి సమయంలో బయటకు వచ్చారు. ఆ తర్వాత రోహిణి ఏరియాలో సిగరెట్ల దుకాణం ఎక్కడ ఉందని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని అడిగారు. 
 
దీంతో ఆగ్రహించిన అతను రాహుల్, నవీన్‌ను చితకబాదాడు. మరో ఇద్దరిని పిలిపించి చావుదెబ్బలు కొట్టించాడు మద్యం సేవించిన వ్యక్తి. తీవ్ర గాయాలపాలైన రాహుల్, నవీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాహుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, నవీన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments