Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే భరతనాట్య గురువు శ్రీ గణేశన్ కన్నుమూత

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (13:02 IST)
Bharatanatyam Dance Guru
మలేషియాకు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీ గణేశన్ శుక్రవారం సాయంత్రం ఒడిశా రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపైనే మరణించారు. మరణించేనాటికి ఆయన వయస్సు 60 ఏళ్లు.
 
వివరాల్లోకి వెళితే, నేషనల్ కల్చరల్ మిషన్ నిర్వహించిన మూడు రోజుల జయదేవ్ సమరోహానికి హాజరయ్యేందుకు గణేశన్ నగరానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం గీత గోవిందం ఆధారంగా ఒక భాగాన్ని ప్రదర్శించిన అతను దీపం వెలిగిస్తూనే కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
 
గణేశన్ మలేషియా భరతనాట్యం డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కౌలాలంపూర్‌లోని శ్రీ గణేశాలయ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments