Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో పడవ మునక .. 23 మంది జలసమాధి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (21:23 IST)
బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది జల సమాధి అయ్యారు. మరికొంతమంది గల్లంతయ్యారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహరుల్‌ ఇస్లాం తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 
 
ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో పడవ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అయితే, ఈ దేశంలో నడుపుతున్న పడవ యజమానులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవడం వల్లే ఇవి జరుగుతున్నట్టు సమాచారం. కాగా, గత మే నెలలో కూడా పద్మ నదిలో స్పీడ్‌బోట్‌ ఇసుక లోడ్‌తో ఉన్న బల్క్‌ క్యారియర్‌ను ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం