Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 27మంది మృతి.. 50మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (14:11 IST)
ఫిలిప్పీన్స్‌లోని రోమన్ కాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్ళలో 27మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కేథడ్రెల్ చర్చి సమీపంలో తొలి బాంబు పేల్చారు. ఆ తర్వాత చర్చి ఆవరణలో మరో పేలుడుకు పాల్పడ్డారు. 
 
ఉగ్రదాడిపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జనా స్పందించారు. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. 
 
జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో తాజాగా జరిగిన దాడిని కూడా అబు సయ్యఫ్ సంస్థ పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments