Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)
Cango
ఆఫ్రికాలోని కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది చనిపోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన కాంగో రాజధాని కిన్షాసాలో సోమవారం రాత్రి నుంచి మరుసటి రోజు మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరింది. 
 
ఇందులో బ్రిడ్జిలు, రోడ్లు, వాహనాలు వరదలో మునిగిపోగా కార్లు ఇతరత్రా వాహనాలు, జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. అనంతరం అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
ఫలితంగా చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. 141 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల్లో కాస్త జాప్యం జరిగినా సైన్యం సహకారంతో  వరద బాధితులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments