Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ సలహాలు ఇవ్వొచ్చు : సజ్జల

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (17:58 IST)
రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ అధినేత కౌలు రైతులను ఆదుకునేలా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తన సొంత నిధులను కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ యాత్రకు కౌలు రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. 
 
దీంతో ప్రభుత్వం తరపున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కౌలు రైతులకు సంబంధించిన ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందిస్తూ, సొంత పార్టీలో ఊపు లేకపోవడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు రాగం అందుకున్నారని విమర్శించారు. తన పార్టీలోని కార్యకర్తల్లో ఉత్సాహం రగిలించేందుకు ముందస్తు పాట పాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments