Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ సలహాలు ఇవ్వొచ్చు : సజ్జల

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (17:58 IST)
రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ అధినేత కౌలు రైతులను ఆదుకునేలా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తన సొంత నిధులను కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ యాత్రకు కౌలు రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. 
 
దీంతో ప్రభుత్వం తరపున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కౌలు రైతులకు సంబంధించిన ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందిస్తూ, సొంత పార్టీలో ఊపు లేకపోవడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు రాగం అందుకున్నారని విమర్శించారు. తన పార్టీలోని కార్యకర్తల్లో ఉత్సాహం రగిలించేందుకు ముందస్తు పాట పాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments