మమ్మీ గొంతును రికార్డు చేసిన శాస్త్రవేత్తలు.. అదో పూజారి గొంతు..!

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (15:51 IST)
యూకేలోని లీడ్స్ సిటీ మ్యూజియంలో మూడువేల ఏళ్ల క్రితం అత్యంత పురాతన మమ్మీ గొంతును శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ వాయిస్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ మమ్మీ ఈజిప్టు రాజు ఫైర్ రామ్సెస్-11 నాటి పూజారి నీలీయామున్‌కు సంబంధించిందని తెలిపారు.

ఈయన రాజుకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారని.. ఈ గొంతును రికార్డు చేసేముందు నీసియామూన్ మమ్మీ గొంతుకు సీటీ స్కాన్ తీశామని మమ్మీ గొంతును రీక్రియేట్ చేసిన శాస్త్రవేత్త డేవిడ్ హోవార్డ్ తెలిపారు. 
 
1099 నుంచి 1069 బీసీకి చెందిన వ్యక్తి నీసియామూన్ అని తెలిపారు. ఇతను 50 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయాడని, అలెర్జీ కారణంగా చనిపోయాడని డేవిడ్ హోవార్డ్ చెప్పారు.

గమ్ డిసీస్‌తో బాధపడిన ఇతను.. తన ఆత్మ ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతుందని నమ్మేవాడని చెప్పుకొచ్చారు. మరణించిన వ్యక్తి యొక్క స్వరాన్ని పునః సృష్టి చేయడానికి సాంకేతికతను ఉపయోగించామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments