Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌ మసీదుపై బాంబు పేలుడు-20 మందికిపైగా మృతి

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. 
 
బుధవారం సాయంత్రం ఆప్ఘన్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.  
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే మసీదుపై దాడులు జరగడం గమనార్హం. ఈ పేలుడిపై ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments