Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మ సందేహం : అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదా?

భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (20:20 IST)
భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలిగివుండి దరిద్రదేవత అనుగ్రహం కావాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంచంలో చేయి కడగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, అన్నం ఆరగించే సమయంలో అన్నం మెతుకులు అరచేతిని దాటి రాకూడదు.
 
భోజనం చేసేసమయంలో శుభ్రంగా చేయకపోవడం, స్త్రీలు కంచాన్ని వడిలో పెట్టుకుని ఆరగించడం వంటివి దరిద్ర హేతువులుగా భావించాలిని చెబుతున్నారు. అలాగే, 10 మందితో కలిసి పంక్తిలో భోజనం కోసం కూర్చొన్నపుడు... భోజనం అందరూ ఆరగించేవరకు పంక్తి నుంచి లేవరాదని సూచిస్తున్నారు. 
 
అయితే, లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచడం, ఇల్లంతా ఎంగిలి మెతుకులు పడకుండా చూసుకోవడం, కంచం చుట్టూత అన్నం మెతుకులు పడకుండా ఆరగించడం, అన్నం ఆరగించేటపుడు కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా తినడం వంటివి లక్ష్మీ కటాక్షానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments