Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తినొచ్చు...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (16:40 IST)
దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అదేసమయంలో ఈ వ్యాధిబారినపడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాగే, పండ్లు ఆరగించాలన్నా భయపడుతుంటారు. 
 
డ‌యాబెటిస్ ఉన్న చాలా మంది పండ్లు ఎలాగూ తియ్య‌గానే ఉంటాయి క‌నుక వాటిని తిన‌డం మానేస్తారు. కానీ నిజానికి అన్ని పండ్ల‌ను దూరం పెట్ట‌డం మంచిది కాదు. ఎంత డ‌యాబెటిస్ ఉన్నా స‌రే.. కొన్ని పండ్ల‌ను మాత్రం మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు తిన‌వ‌చ్చు. అవేమిటంటే... 
 
మధుమేహంతో బాధపడుతున్నవారు ద్రాక్ష, యాపిల్‌, దానిమ్మ, జామపండ్లు, నారింజ‌, నేరేడు పండ్లు, అంజీర్‌, పైనాపిల్ పండ్లను నిర్భయంగా ఆరగించవచ్చు. ఈ పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువగానే ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తిన్న వెంట‌నే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు. అందువల్ల మధుమేహ రోగగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా ఆరగింవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments