Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? రోజుకో అరటితో పైల్స్‌కు?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)
రోజుకో కప్పు పండ్లను తీసుకోవడం ద్వారా అధిక బరువును దూరం చేసుకోవచ్చు. పండ్లలో పొటాషియం పుష్కలంగా వుంటుంది. తద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. కిడ్నీల్లో రాళ్లను నిరోధించడంలో పండ్లు భేష్‌గా పనిచేస్తాయి. ఇందులోని లో-కేలరీలు అధిక బరువును నియంత్రిస్తాయి. 
 
అలాగే పైనాపిల్ పండ్లను రోజూకు అరకప్పు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. పైనాపిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దంత సమస్యలను నయం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం సక్రమంగా లేని పక్షంలో పైనాపిల్‌ను తీసుకోవడం మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తద్వారా రక్త సంబంధిత రుగ్మతలను ఇది దూరం చేస్తుంది. మహిళలకు రుతు సంబంధిత ఇబ్బందులను అనాసపండు దరిచేరనివ్వదు. 
 
ఇంకా దానిమ్మ పండు తప్పకుండా రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా దగ్గు దూరమవుతుంది. తరచూ వేధించే అనారోగ్య సమస్యలుండవు. రోజుకో అరటి పండు తీసుకుంటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. 
 
అందుకే రోజుకు 9 గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేవారు రోజుకో అరటి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, సి పుష్కలంగా గల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

తర్వాతి కథనం
Show comments