Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా? ఈ ఐదింటిని తీసుకుంటే చాలు...

Webdunia
శనివారం, 9 మే 2020 (20:57 IST)
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివారు ఈ క్రింది 5 పదార్థాలను తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.
 
ఖర్జూరం: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాల్సియంలు, హీమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి. 
 
పుచ్చకాయ: ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్‌ - సి, బి ఉంటాయి. ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరములో శక్తి, ఓపిక పెరుగుతాయి.
 
బెర్రీస్: స్ట్రా బెర్రీల్లో కొన్ని రకాల్లో అత్యధికంగా ఐరన్ వుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ విటమిన్లు వుంటాయి.
 
పండ్లు - కూరగాయలు : బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తాగితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసం: మాంసాహారులైతే మటన్‌ తింటే మంచిగా హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. గుడ్లు కూడా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments