రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా? ఈ ఐదింటిని తీసుకుంటే చాలు...

Webdunia
శనివారం, 9 మే 2020 (20:57 IST)
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివారు ఈ క్రింది 5 పదార్థాలను తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.
 
ఖర్జూరం: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాల్సియంలు, హీమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి. 
 
పుచ్చకాయ: ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్‌ - సి, బి ఉంటాయి. ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరములో శక్తి, ఓపిక పెరుగుతాయి.
 
బెర్రీస్: స్ట్రా బెర్రీల్లో కొన్ని రకాల్లో అత్యధికంగా ఐరన్ వుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ విటమిన్లు వుంటాయి.
 
పండ్లు - కూరగాయలు : బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తాగితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసం: మాంసాహారులైతే మటన్‌ తింటే మంచిగా హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. గుడ్లు కూడా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

తర్వాతి కథనం
Show comments