Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా? ఈ ఐదింటిని తీసుకుంటే చాలు...

Webdunia
శనివారం, 9 మే 2020 (20:57 IST)
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివారు ఈ క్రింది 5 పదార్థాలను తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.
 
ఖర్జూరం: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాల్సియంలు, హీమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి. 
 
పుచ్చకాయ: ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్‌ - సి, బి ఉంటాయి. ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరములో శక్తి, ఓపిక పెరుగుతాయి.
 
బెర్రీస్: స్ట్రా బెర్రీల్లో కొన్ని రకాల్లో అత్యధికంగా ఐరన్ వుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ విటమిన్లు వుంటాయి.
 
పండ్లు - కూరగాయలు : బీట్రూట్, ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ బ్రేక్ ఫాస్ట్‌కి ముందు తాగితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసం: మాంసాహారులైతే మటన్‌ తింటే మంచిగా హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. గుడ్లు కూడా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments