Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఉదయాన్నే రాగి అంబలిని తీసుకుంటే?

రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (16:17 IST)
రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా కలుపుకోవచ్చును. అలాకాకుంటే ఉప్పు, కారం కొద్ది మోతాదులో మసాలా కూడా వేసుకోవచ్చును.
 
రాగి అంబలి శరీరానికి బలాన్నిస్తుంది. ఎదిగే పిల్లలకు శక్తివంతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. శరీర వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది. రక్తస్రావంలోని ఇబ్బందులను తొలగిస్తుంది. 
 
ధ్యాన్యాలలోకెల్లా రాగులు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బియ్యపుపిండితో కూడా అంబలిని తయారుచేసుకోవచ్చును. క్యాలరీలను పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. స్థూలకాయ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంగా రాగి అంబలిని తీసుకోవడం వలన శరీర దృఢత్వం పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments