Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దగ్గు మాత్రలు

Webdunia
గురువారం, 14 మే 2020 (17:18 IST)
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు గాలిలో వేగంగా ప్రయాణించడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది. దీనిని అరికట్టడం కోసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం మరియు మాస్క్‌లు ధరించడం వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, మార్కెట్‌లు, పరిశ్రమలు వంటి పలుచోట్ల ఇది అస్సలు సాధ్యం కాదు. 
 
అమెరికా పరిశోధకులు దీనికి పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. కొత్త రకం దగ్గుబిళ్లను తయారు చేస్తున్నారు. ఇది నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరుగుతుందట, మరియు సులభంగా అతుక్కునే గుణం దీనికి ఉంటుంది. అప్పుడు తుమ్మినా, దగ్గినా, లాలాజలం తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించకుండా బరువుకి పడిపోతాయి. 
 
దీంతో ఈ బిళ్ల వేసుకుని మాస్క్ పెట్టుకుంటే 2 అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. హైస్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు ప్రయాణించే తీరును పరిశీలించి అవి ఎక్కువ దూరం వెళ్లడం లేదని గుర్తించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments