Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:24 IST)
ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకని అమితంగా తినడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎక్కువైతే మన శరీరానికి అదే విషమవుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఇతర ఆహారాలు తీసుకుంటే కలిగే నష్టాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. కొందరైతే పరగడుపున పుల్లటి ఆహారాలు తీసుకుంటారు. ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తీసుకున్న తరువాతే పుల్లటి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
2. పరగడుపున పండ్లు తినడం మంచిదని ఇటీవలే చాలామంది జోరుగు ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదని.. వెల్లడించారు నిపుణులు. ముఖ్యంగా అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు. అరటిపండులో మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి ఉదయాన్నే ఎక్కువ మోతాదులో మెగ్నిషియం అందడం మంచిది కాదు.
 
3. పరగడుపున శీతల పానీయాలు తాగడం వలన జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలైయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆమ్లం కారణంగా వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారు. కనుక.. ఖాళీ కడుపుతో ఏ పదార్థాన్నైనా తినేముందు కాస్త జాగ్రత్త వహించండి.
 
4. పరగడుపున కాఫీ, టీ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే.. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయని వారు చెప్తున్నారు. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని మాత్రం ఉదయాన్నే తీసుకోండి. ఆ తర్వాత మిగిలినవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments