Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైప్-2 మధుమేహం.. చక్కెరను కాదు.. ఉప్పును కూడా..?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:47 IST)
టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు చక్కెరను నివారించాలని అందరికీ తెలుసు. అయితే కొత్త పరిశోధనలో ఉప్పును తగ్గించాలని తేలింది. ఆహారంలో ఉప్పును తరచుగా చేర్చడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన అధ్యయనంలో తేలింది.
 
'మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఉప్పు తీసుకోవడం గురించి 400,000 కంటే ఎక్కువ మంది పెద్దలను సర్వే చేసింది. ఉప్పు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ 2 ముప్పు వుందని తేలింది. 
 
ఉప్పును పరిమితం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని.. అలాగే ఈ అధ్యయనం మొదటిసారిగా ఉప్పు షేకర్‌ను టేబుల్‌పై నుండి తీసేస్తే  టైప్-2 డయాబెటిస్‌ను కూడా నివారించడంలో సహాయపడుతుందని చూపిస్తుంది.. అని ప్రొఫెసర్  డాక్టర్ లు క్వి చెప్పారు. ఊబకాయం, వాపు వంటి ప్రమాద కారకాలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుందని క్వి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

తర్వాతి కథనం
Show comments