టైప్-2 మధుమేహం.. చక్కెరను కాదు.. ఉప్పును కూడా..?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:47 IST)
టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు చక్కెరను నివారించాలని అందరికీ తెలుసు. అయితే కొత్త పరిశోధనలో ఉప్పును తగ్గించాలని తేలింది. ఆహారంలో ఉప్పును తరచుగా చేర్చడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన అధ్యయనంలో తేలింది.
 
'మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఉప్పు తీసుకోవడం గురించి 400,000 కంటే ఎక్కువ మంది పెద్దలను సర్వే చేసింది. ఉప్పు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ 2 ముప్పు వుందని తేలింది. 
 
ఉప్పును పరిమితం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని.. అలాగే ఈ అధ్యయనం మొదటిసారిగా ఉప్పు షేకర్‌ను టేబుల్‌పై నుండి తీసేస్తే  టైప్-2 డయాబెటిస్‌ను కూడా నివారించడంలో సహాయపడుతుందని చూపిస్తుంది.. అని ప్రొఫెసర్  డాక్టర్ లు క్వి చెప్పారు. ఊబకాయం, వాపు వంటి ప్రమాద కారకాలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుందని క్వి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

తర్వాతి కథనం
Show comments